తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | devotees rush at tirumala temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Dec 24 2016 9:53 AM | Updated on Nov 9 2018 6:29 PM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - Sakshi

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 65,842మంది దర్శించుకోగా.. స్వామి వారి హుండీ ఆదాయం రూ.2.58 కోట్లు వచ్చింది. 28,585 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement