తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | devotees normal rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Jul 19 2016 7:50 AM | Updated on Sep 4 2017 5:19 AM

తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుని సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. సోమవారం 89,020 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. నేడు పౌర్ణమి సందర్భంగా నేటి సాయంత్రం గరుడ వాహనంపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement