తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Thu, Feb 25 2016 7:52 AM

Devotees normal rush in tirumala

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం... కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 54,817 మంది అని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement