తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Devotees normal rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Aug 8 2015 8:13 AM | Updated on Sep 3 2017 7:03 AM

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.

తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, సర్వ దర్శనానికి 4 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement