తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం పెరిగింది.
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 9 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.