తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Devotee heavy rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Jul 24 2016 6:53 AM | Updated on Sep 4 2017 6:04 AM

తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం పెరిగింది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు. నడక దారిలో వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. తిరుమలలో శ్రీవారిని శనివారం 85, 717 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్న హుండీ ఆదాయం రూ. 2.54 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement