క్రికెట్‌ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్‌ | cricket betters arrest | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్‌

Apr 22 2017 12:00 AM | Updated on Aug 20 2018 4:30 PM

హిందూపురం పట్టణంలో ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్‌ నిర్వహిస్తున్న మంజు, వినయ్, ఉమాశంకర్, ప్రశాంత్‌రెడ్డి, నవీన్‌కుమార్, ఆదర్శ్‌లను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐలు ఈదుర్‌బాషా, మధుసూదన్, రాజగోపాల్‌ తెలిపారు.

హిందూపురం అర్బన్‌ : హిందూపురం పట్టణంలో ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్‌ నిర్వహిస్తున్న మంజు, వినయ్, ఉమాశంకర్, ప్రశాంత్‌రెడ్డి, నవీన్‌కుమార్, ఆదర్శ్‌లను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐలు ఈదుర్‌బాషా, మధుసూదన్, రాజగోపాల్‌ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.65,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement