కేటీఆర్తో ఏకే ఖాన్ భేటీ | acb chief ak khan meets ktr | Sakshi
Sakshi News home page

కేటీఆర్తో ఏకే ఖాన్ భేటీ

Sep 14 2015 10:19 AM | Updated on Aug 17 2018 12:56 PM

కేటీఆర్తో ఏకే ఖాన్ భేటీ - Sakshi

కేటీఆర్తో ఏకే ఖాన్ భేటీ

ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సోమవారం ఉదయం మంత్రి కేటీఆర్తో సచివాలయంలో భేటీ అయ్యారు.

హైదరాబాద్ : ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సోమవారం ఉదయం మంత్రి కేటీఆర్తో సచివాలయంలో భేటీ అయ్యారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకంలో భాగంగా ఆయన ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో దత్తత గ్రామం విషయంపై ఏకే ఖాన్ ఈ సందర్భంగా కేటీఆర్తో చర్చించినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు, ఊరిలోని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement