అనంతపురం జిల్లా బాగేపల్లి టోల్గేట్ వద్ద సోమవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఎర్ర చందనం పట్టుబడింది.
అనంతపురం: అనంతపురం జిల్లా బాగేపల్లి టోల్గేట్ వద్ద సోమవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఎర్ర చందనం పట్టుబడింది. ఓ వాహన తనిఖీలో.. సుమారు 80 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.