ర్యాటిఫికేషన్‌కు 59 మంది హాజరు | 59 attend to ratification | Sakshi
Sakshi News home page

ర్యాటిఫికేషన్‌కు 59 మంది హాజరు

Mar 16 2017 12:04 AM | Updated on Sep 5 2017 6:10 AM

జేఎన్‌టీయూ అనంతపురంలో బుధవారం నిర్వహించిన ర్యాటిఫికేషన్‌ కు 59 మంది అధ్యాపకులు హాజరైనట్లు ఇన్‌చార్జ్‌ వీసీ ఆచార్య కే.రాజగోపాల్‌ తెలిపారు.

జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురంలో బుధవారం నిర్వహించిన ర్యాటిఫికేషన్‌ కు 59 మంది అధ్యాపకులు హాజరైనట్లు ఇన్‌చార్జ్‌ వీసీ ఆచార్య కే.రాజగోపాల్‌ తెలిపారు. ఈసీఈ, ఈఈఈ విభాగాలకు సంబంధించిన అధ్యాపకులు హాజరైనట్లు  ఆయనవివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement