ర్యాటిఫికేషన్‌కు 59 మంది హాజరు | 59 attend to ratification | Sakshi
Sakshi News home page

ర్యాటిఫికేషన్‌కు 59 మంది హాజరు

Mar 16 2017 12:04 AM | Updated on Sep 5 2017 6:10 AM

జేఎన్‌టీయూ అనంతపురంలో బుధవారం నిర్వహించిన ర్యాటిఫికేషన్‌ కు 59 మంది అధ్యాపకులు హాజరైనట్లు ఇన్‌చార్జ్‌ వీసీ ఆచార్య కే.రాజగోపాల్‌ తెలిపారు.

జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురంలో బుధవారం నిర్వహించిన ర్యాటిఫికేషన్‌ కు 59 మంది అధ్యాపకులు హాజరైనట్లు ఇన్‌చార్జ్‌ వీసీ ఆచార్య కే.రాజగోపాల్‌ తెలిపారు. ఈసీఈ, ఈఈఈ విభాగాలకు సంబంధించిన అధ్యాపకులు హాజరైనట్లు  ఆయనవివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement