
నేత్రదానానికి 400 మంది అంగీకారం
స్థానిక మారుతినగర్లో ఉన్న ప్రతిభ డీఎడ్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు 400 మంది నేత్రదానానికి ముందుకు రావడం అభినందనీయమని కర్నూలు మెడికల్æకాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ అన్నారు.
Sep 8 2016 7:09 PM | Updated on Sep 4 2017 12:41 PM
నేత్రదానానికి 400 మంది అంగీకారం
స్థానిక మారుతినగర్లో ఉన్న ప్రతిభ డీఎడ్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు 400 మంది నేత్రదానానికి ముందుకు రావడం అభినందనీయమని కర్నూలు మెడికల్æకాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ అన్నారు.