రిటైర్మెంట్ వేడుకలో అపశృతి.. | 35 people ill with food poisoning | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ వేడుకలో అపశృతి..

Jul 29 2016 6:43 PM | Updated on Mar 19 2019 9:15 PM

ఓ రిటైర్మెంట్ వేడుకలో అపశృతి చోటుచేసుకుంది.

- 35 మందికి అస్వస్థత
సారంగపూర్(ఆదిలాబాద్ జిల్లా)

 ఓ రిటైర్మెంట్ వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. విషాహారం తిని 35 మంది అస్వస్థతకు గురయ్యారు.వివరాలు.. సారంగపూర్ మండలం చించోలి హైస్కూల్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న నరసయ్య ఈరోజు( శుక్రవారం) రిటైర్ కాబోతున్నాడు. ఈ సందర్భంగా చిన్న వేడుక ఏర్పాటు చేశాడు. వేడుకలో తిన్న వంటకాలు విషపూరితం అయ్యి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన విద్యార్థులను చికిత్స నిమిత్తం నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement