పాత నేరస్తుడి హత్య

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా సబ్బవరంలో పాత నేరస్తుడు హత్యకు గురయ్యాడు. చంద్రశేఖర్ అనే ఈ నిందితుడిపై 26 కేసులు నమోదై ఉన్నాయి. ఇతడిని కత్తులతో పొడిచి దుండగులు హత్య చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top