ఢిల్లీలో భారీగా పట్టుబడ్డ బంగారం, నగదు

Directorate of Revenue Intelligence seizes cash and gold - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బంగారం, నగదు భారీగా పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. యు అండ్‌ ఐ వాల్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థలో నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని ఢిల్లీ డైరెక్టరేట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు, బంగారం.. గుట్కా తయారీదారునివిగా గుర్తించారు. గుట్కా తయారీతో పాటు బిల్డర్‌గా పని చేస్తున్న ఆ వ్యక్తి నుంచి ఇప్పటి వరకు  రూ.61కోట్ల నగదు, బంగారం సీజ్ చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top