సెన్సెక్స్ కు 208 పాయింట్ల నష్టం! | Sensex sheds 208 points | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ కు 208 పాయింట్ల నష్టం!

Sep 10 2014 6:33 PM | Updated on Sep 2 2017 1:10 PM

సెన్సెక్స్ కు 208 పాయింట్ల నష్టం!

సెన్సెక్స్ కు 208 పాయింట్ల నష్టం!

భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం నష్టాలతో ముగిసాయి

హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్, 208 పాయింట్లు, నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయాయి. ఈ మొత్తంలో ప్రధాన సూచీలు నష్టపోవడం గత నెల రోజుల వ్యవధిలో ఇదే తొలిసారి. సెన్సెక్స్  27057 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8094 వద్ద ముగిసాయి.
 
ఐడీఎఫ్ సీ, డీఎల్ఎఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, సెసా గోవా కంపెనీ షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. కెయిర్న్ ఇండియా, హీరో మోటోకార్ప్, బీపీసీఎల్, ఐటీసీ, కోల్ ఇండియా నష్టాలతో ముగిసాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement