వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ దీక్ష భగ్నం | ysrcp mla sunil kumar fast ruined | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ దీక్ష భగ్నం

Mar 6 2015 10:03 PM | Updated on Sep 2 2017 10:24 PM

ఐరాల మండల వ్యాప్తంగా తొలగించిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ నిరవధిక నిరాహార దీక్షను శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు.

చిత్తూరు: జిల్లాలోని ఐరాల మండల వ్యాప్తంగా తొలగించిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ నిరవధిక నిరాహార దీక్షను శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. గురువారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.  అయితే ఈరోజు బలవంతంగా సునీల్ కుమార్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement