డెంగ్యూతో మహిళ మృతి | woman died due to dengue fever in nellore district | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో మహిళ మృతి

Nov 1 2015 10:38 AM | Updated on Oct 20 2018 6:04 PM

డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ మహిళ మృతిచెందిన సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

వెంకటగిరి: డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ మహిళ మృతిచెందిన సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన సుజాత(33) గత వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది.

దీంతో ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో.. తిరుపతిలోని ఆస్పత్రికి వెళ్లింది. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సుజాత మృతిచెందిందని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement