ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి | Venkatramireddy elected As a AP Secretariat Employees Association president | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి

Dec 13 2019 7:10 PM | Updated on Dec 13 2019 7:49 PM

Venkatramireddy elected As a AP Secretariat Employees Association president - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారన్నారు. పీఆర్సీ,  డీఏల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పిన సీఎం హామీని నెరవేర్చేలా కృషి చేస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement