చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి | Two women died in lake | Sakshi
Sakshi News home page

చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

Dec 28 2013 2:49 PM | Updated on Aug 28 2018 7:09 PM

ప్రమాదవశాత్తు ముగ్గురు మహిళలు చెరువులో పడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని రొద్దం మండలం తంబాళపల్లిలో చోటుచేసుకుంది.

అనంతపురం: జిల్లాలో శనివారం ఓ విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు ముగ్గురు మహిళలు చెరువులో పడ్డారు. అనంతపురం జిల్లాలోని రొద్దం మండలం తంబాళపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెరువులో పడిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.  ప్రాణపాయ స్థితిలో ఉన్న మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement