ఒంగోలులో స్వల్పంగా కంపించిన భూమి | tremors in prakasam district ongole | Sakshi
Sakshi News home page

ఒంగోలులో స్వల్పంగా కంపించిన భూమి

Nov 28 2015 10:22 AM | Updated on Sep 3 2017 1:10 PM

ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం ఉదయం భూమి స్పల్పంగా కంపించింది.

ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం ఉదయం భూమి స్పల్పంగా కంపించింది. రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూమి కంపించటంతో జనాలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement