మంచినీళ్లడిగి మహిళను బంధించి... | Theft in Rayachoti | Sakshi
Sakshi News home page

మంచినీళ్లడిగి మహిళను బంధించి...

Sep 16 2014 4:04 PM | Updated on Sep 2 2017 1:28 PM

వైఎస్‌ఆర్‌ జిల్లా రాయచోటి కృష్ణానగర్‌లో దొంగల బీభత్సం సృష్టించారు.

రాయచోటి: వైఎస్‌ఆర్‌ జిల్లా రాయచోటి కృష్ణానగర్‌లో దొంగల బీభత్సం సృష్టించారు. కొందరు దొంగలు మంచినీళ్లు కావాలంటూ ఓ ఇంట్లోకి చొరబడ్డారు.

ఇంట్లో ఉన్న మహిళ మంచినీళ్లు తెచ్చే లోపలే ఆమెను బంధించారు. 30తులాల బంగారం, లక్ష రూపాయల నగదు అపహరించి పారిపోయారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement