చంద్రబాబుపై ఎస్కేయూ విద్యార్థులు ఆగ్రహం | SK University students takes on chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై ఎస్కేయూ విద్యార్థులు ఆగ్రహం

Apr 18 2015 6:25 PM | Updated on Jul 28 2018 3:23 PM

రాష్ట్రంలో బీఈడీ అభ్యర్థుల పట్ల చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై ఎస్కేయూ విద్యార్థులు మండిపడ్డారు.

అనంతపురం: రాష్ట్రంలో బీఈడీ అభ్యర్థుల పట్ల చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై ఎస్కేయూ విద్యార్థులు మండిపడ్డారు.  ఎస్జీటీ ఉద్యోగాల్లో బీఈడీ అభ్యర్థులను అనుమతించాలని వారు డిమాండ్ చేస్తూ శనివారం అనంతపురం - చెన్నై రహదారిని దిగ్బంధం చేశారు. ఎస్జీటీ ఉద్యోగాల్లో బీఈడీ అభ్యర్థులకు అనుమతి తీసుకురావడంలో చంద్రబాబు విఫలమయ్యారని విద్యార్థులు ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బీఈడీ విద్యార్థులకు అనుమతి ఇచ్చినా.... చంద్రబాబు అనుమతి తీసుకురావడంలో విఫలమయ్యారని వారు విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement