ఆలయాల్లో వరుస చోరీలు | robbery in temples | Sakshi
Sakshi News home page

ఆలయాల్లో వరుస చోరీలు

Aug 14 2015 10:22 AM | Updated on Aug 30 2018 5:27 PM

గుర్తు తెలియని వ్యక్తులు మూడు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు.

నెల్లూరు: గుర్తు తెలియని వ్యక్తులు మూడు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రహ్మణకాక గ్రామంలోని సాయిబాబా, గంగమ్మ, పోలేరమ్మ ఆలయాల్లో గురువారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. హుండీలు పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ ప్రారంభించారు.
(జలదంకి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement