రోడ్డు ప్రమాదంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతకు గాయాలు | road accident in kurnool | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతకు గాయాలు

Jul 30 2017 8:08 PM | Updated on Aug 30 2018 4:10 PM

నంద్యాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జమ్మలమడుగు వైఎస్‌ఆర్‌సీపీ నేత సుధీర్‌ రెడ్డికి గాయాలయ్యాయి.

కర్నూలు: నంద్యాల సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో జమ్మలమడుగు వైఎస్‌ఆర్‌సీపీ ఇంచార్జ్‌ సుధీర్‌ రెడ్డికి గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారు టైర్‌ పంక్చర్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆయనతో పాటు మరో ఐదుగురికి గాయాలయినట్లు తెలుస్తోంది. చికిత్స కోసం సుధీర్‌రెడ్డిని కర్నూలులోని ఆసుపత్రికి తరలించారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement