80 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | redsander caught in ysr distirict | Sakshi
Sakshi News home page

80 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Sep 11 2015 10:39 AM | Updated on Nov 6 2018 5:21 PM

వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం కొండపేట సమీపంలో ఫారెస్టు అధికారులు దాడులు నిర్వహించారు.

ఖాజీపేట: వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం కొండపేట సమీపంలో ఫారెస్టు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 80 ఎర్రచందనం దుంగలు, ఓ కంటెయినర్ స్వాధీనం చేసుకుని, ఐదుగురు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. ఫారెస్ట్ అధికారుల రాకతో 40 మంది తమిళ కూలీలు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement