8 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్ | red sandalwood labour arrested in ysr district | Sakshi
Sakshi News home page

8 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్

Apr 9 2016 4:07 PM | Updated on Aug 20 2018 4:44 PM

వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం జీవీ సత్రం కూడలి వద్ద శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

కడప: వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం జీవీ సత్రం కూడలి వద్ద శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి 15 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లుతోపాటు రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement