అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం | ration rice captured in guntur district | Sakshi
Sakshi News home page

అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

Aug 27 2015 10:13 PM | Updated on May 29 2018 2:33 PM

ఓ రైస్ మిల్లులో భారీగా నిల్వ ఉంచిన అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు: ఓ రైస్ మిల్లులో భారీగా నిల్వ ఉంచిన అక్రమ రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట - వినుకొండ రోడ్డులోని ఓ రైస్ మిల్లులో అక్రమ రేషన్ బియ్యం ఉన్నట్టు సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆర్డీవోకు సమాచారం అందించారు. వెంటనే ఆర్డీవో పోలీసులతో కలిసి ఆ రైస్ మిల్లు వద్దకు చేరుకున్నారు. ఆ రైస్ మిల్లు తాళాలు పగుటకొట్టించి.. రెండు వేలకు పైగా అక్రమ రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement