ప్రత్యేక హోదా కోసం ఆర్టీసీ డిపో వద్ద ధర్నా | Protest at RTC depot for special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం ఆర్టీసీ డిపో వద్ద ధర్నా

Oct 21 2015 8:26 AM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా కోరుతూ రాయదుర్గం బస్ డిపో వద్ద ధర్నా.

అంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంట్‌లో ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ప్రకటన అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాయదుర్గం బస్ డిపో ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదాపై నినదించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement