లారీ ఢీకొని ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు | one killed,two injured in road accident at west godavari district | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

Dec 11 2014 8:37 AM | Updated on Aug 30 2018 3:58 PM

పశ్చిమ గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ...

రాజమండ్రి : పశ్చిమ గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన నడుస్తున్నవారిపై దూసుకెళ్లటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement