'విశాఖలో భూముల కొరత వాస్తవమే' | Lack of Lands in visakhapatnam for Industries | Sakshi
Sakshi News home page

'విశాఖలో భూముల కొరత వాస్తవమే'

Sep 5 2014 4:07 PM | Updated on May 3 2018 3:17 PM

'విశాఖలో భూముల కొరత వాస్తవమే' - Sakshi

'విశాఖలో భూముల కొరత వాస్తవమే'

విశాఖపట్నంలో పెట్టుబడులకు కంపెనీలు ముందుకొస్తున్నాయని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు.

హైదరాబాద్: విశాఖపట్నంలో పెట్టుబడులకు కంపెనీలు ముందుకొస్తున్నాయని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. పరిశ్రమలు పెట్టేందుకు భూమి కొరత ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. భూమి లభ్యతపై ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌ను నివేదిక కోరామని వెల్లడించారు.

నిజాంపట్నం, రేపల్లె మధ్య పార్మాసిటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పర్యావరణ అనుమతుల కోసం కేంద్రానికి లేఖ రాసినట్టు హరిబాబు తెలిపారు. విశాఖను మెగా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని 'రాజధాని' ప్రకటన సందర్భంగా టీడీపీ సర్కారు హామీయిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement