తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | devotees rush reduced in tirumala wednes day | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Nov 19 2014 6:40 AM | Updated on Sep 2 2017 4:45 PM

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.  శ్రీవారి సర్వ దర్శనానికి 5 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కొన్ని కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement