'అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్ లు ఏర్పాటు' | chandrababu to setup five grids for developments | Sakshi
Sakshi News home page

'అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్ లు ఏర్పాటు'

Aug 28 2014 7:22 PM | Updated on Sep 2 2017 12:35 PM

'అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్ లు ఏర్పాటు'

'అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్ లు ఏర్పాటు'

రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్ లు ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

రాజమండ్రి: రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్ లు ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వాటర్, పవర్, గ్యాస్, బ్రాడ్ బ్యాంగ్ గ్రిడ్ లు నెలకొల్పుతామని చెప్పారు. ప్రధానమంత్రి జనధన యోజన కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. ఇసుక ర్యాంపుల నిర్వహణ డ్వాక్రా సంఘాలకు అప్పగించి వచ్చే లాభంలో 25 శాతం వాటికే ఇస్తామని వెల్లడించారు. రుణమాఫీకి బ్యాంకులు సహకరించాలని చంద్రబాబు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement