టీఆర్ఎస్ అభ్యర్ధి వేణుగోపాలచారిపై కేసు నమోదు! | Case filed on TRS Candidate Venugopala Chary in Lokeshwaram of Adilabad | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ అభ్యర్ధి వేణుగోపాలచారిపై కేసు నమోదు!

Apr 27 2014 2:56 PM | Updated on Aug 17 2018 2:53 PM

టీఆర్ఎస్ అభ్యర్ధి వేణుగోపాలచారిపై కేసు నమోదు! - Sakshi

టీఆర్ఎస్ అభ్యర్ధి వేణుగోపాలచారిపై కేసు నమోదు!

టీఆర్ఎస్‌ ముథోల్‌ అభ్యర్థి వేణుగోపాలచారిపై లోకేశ్వరం పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు

ఆదిలాబాద్‌: టీఆర్ఎస్‌ ముథోల్‌ అభ్యర్థి వేణుగోపాలచారిపై లోకేశ్వరం పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన వేణుగోపాలచారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 
 
శనివారం రాత్రి10 గంటల తర్వాత కూడా బహిరంగసభ నిర్వహించారు. ఈసీ నిబంధనలకు వ్యతిరేకంగా 10 గంటల తర్వాత లోకేశ్వరం బహిరంగసభలో ప్రసంగించడంతో వేణుగోపాలచారిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement