ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ ...
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 31వ తేదీ ఉదయం 9.30 గంటలకు సమావేశాలు మొదలు అవుతాయి. అలాగే ఏపీ శాసనమండలి సమావేశాలు కూడా 31వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి.