కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ప్రమాదం | Accident in kovvur gospada kshetram | Sakshi
Sakshi News home page

కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ప్రమాదం

Jul 18 2015 11:21 AM | Updated on Apr 3 2019 7:53 PM

పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరు గోష్పాద క్షేత్రంలో శనివారం ప్రమాదం చోటు చేసుకుంది.

కోవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరు గోష్పాద క్షేత్రంలో శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. గోదావరిలో పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులపై వాటర్ ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు గాయపడ్డారు. ఓ మహిళ వ్యాటర్ ట్యాంకర్ కింద ఇరుక్కుపోయింది.

దాంతో పోలీసులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. గోదావరి నదీ పుష్కరాలు నేపథ్యంలో వరుసగా సెలవులు రావడంతో గోష్పాద కేత్రానికి భక్తులు శనివారం పోటెత్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement