మొత్తం భూమిపై కోర్టులో కేసు నడుస్తోంది
బాడంగి, డొంకినవలస రెవెన్యూ పరిధిలోని మొత్తం 32ఎకరాలభూములపైన కోర్టులో కేసు నడుస్తోంది. మాభూములు మాకు ఇప్పించాలంటూ కోర్టువారిని కోరాం. తీర్పువచ్చేంతవరకు ఎవరూ ఆక్రమణలు చేయడానికి వీలులేదు. – గండిశంకరరావు,
రైతు, గ్రామపెద్ద, డొంకినవలస
కోర్టులో కేసు ఉండగా దౌర్జన్యం తగదు
ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామంటేనే భూములిచ్చాం
డొంకినవలసలో రైతుల ధర్నా


