చంద్రగిరి నియోజకవర్గంలో ఆ పార్టీ సమన్వయ కర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో సుమారు వేల మంది దగా డీఎస్సీపై కదంతొక్కారు. చంద్రగిరి బైపాస్ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ సాగింది. ఊహించని స్థాయిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సొంత మండలంలో ర్యాలీ కొనసాగింది. ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కన్వీనర్లు, నేతలు, నాయకులు పాల్గొన్నారు.
చంద్రగిరిలో నిరసన ర్యాలీకి తరలివచ్చిన
అశేష జనం (ఇన్సెట్) మాట్లాడుతున్న సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి


