యాద్రాది: డ్యూటీలకు డుమ్మా.. టీచర్లపై వేటు | Yadadri Bhuvanagiri: Teachers Dismissed For Negligence In Duty | Sakshi
Sakshi News home page

యాద్రాది: డ్యూటీలకు డుమ్మా.. టీచర్లపై వేటు

Jan 1 2025 3:14 PM | Updated on Jan 1 2025 8:55 PM

Yadadri Bhuvanagiri: Teachers Dismissed For Negligence In Duty

దీర్ఘకాలంగా విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న టీచర్లపై వేటు పడింది.

సాక్షి, యాద్రాది: దీర్ఘకాలంగా విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న టీచర్లపై వేటు పడింది. 2005, 2006 నుంచి విధులకు రాని 16 మంది టీచర్లను తొలగిస్తూ యాద్రాది భువనగిరి జిల్లా డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

యాద్రాది జిల్లాలో 18 మంది ఉపాధ్యాయులు విధులకు హాజరుకావడం లేదు. 2005 నుంచి ఇప్పటివరకు డుమ్మా కొడుతున్న వారుండగా..  గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఇద్దరు డ్యూటీలో చేరారు. మిగిలిన 16 మంది స్పందించలేకపోవడంతో. గత మే నెలలో కూడా గెజిట్ నోటీసు విద్యాశాఖ జారీ చేసింది. అయినా టీచర్ల నుంచి స్పందన రాకపోవడంతో వారందరికీ సర్వీస్​ నుంచి తొలగిస్తూ డీఈవో ​ఆదేశాలు జారీ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement