ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ | Telangana Rising Global Summit: CM Revanth Reddy Invite PM Modi Others | Sakshi
Sakshi News home page

TRGSకి ఆహ్వానం.. ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

Dec 3 2025 11:13 AM | Updated on Dec 3 2025 11:50 AM

Telangana Rising Global Summit: CM Revanth Reddy Invite PM Modi Others

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేవంత్‌ వెంట ఉన్నారు. ప్రధానితో భేటీ అనంతరం.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని సీఎం రేవంత్‌ కలిశారు. 

అంతకు ముందు తెలంగాణ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి బృందం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసింది. సదస్సుకు రావాల్సిందిగా మంత్రికి ఆహ్వానం అందించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement