రెవెన్యూ సదస్సుల్లో పోడు హక్కు పత్రాలివ్వాలి: బండి | Telangana: BJP State President Bandi Sanjay Appealed To CM KCR | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సదస్సుల్లో పోడు హక్కు పత్రాలివ్వాలి: బండి

Jul 9 2022 2:19 AM | Updated on Jul 9 2022 8:03 PM

Telangana: BJP State President Bandi Sanjay Appealed To CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులో పోడురైతులకు హక్కుపత్రాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. సదస్సుల్లో హక్కుపత్రాలిచ్చి గిరిజనులు, ఆదివాసీల సంక్షేమంపట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. ఈ సమస్య రెవెన్యూ, అటవీ శాఖలతో ముడిపడి ఉన్నందున సదస్సుల్లో అటవీశాఖను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement