ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం.. ఆపై తల్లిమృతి | Mother commits suicide in Borabanda | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం.. ఆపై తల్లిమృతి

Mar 14 2026 12:31 PM | Updated on Mar 14 2026 1:54 PM

Mother commits suicide in Borabanda

సాక్షి, హైదరాబాద్: బోరబండలోని పెద్దమ్మనగర్‌లో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేసి అనంతరం ఊరేసుకొని తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఘటనలో కుమారుడు ప్రాణాలు కోల్పోగా కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే ఆ మహిళ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement