హైదరాబాద్: ఓ కోతి కమ్యూనిటీ హాలుకు వచ్చి తన కు ఓటు హక్కు ఉందో లేదో అన్న ట్లు ఎన్యుమరేషన్ ఫారాలను పరిశీలించింది. ఆ తరువాత స్థానిక నాయకుడు జగదీష్ బిస్కెట్లు ఇవ్వగా కాసేపు అతని ఒళ్లోనే నిద్రించింది. వెటర్నరీ అధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని కోతిని తీసుకెళ్లారు. ఆలి్వన్కాలనీ సర్కిల్ పరిధిలోని ఎల్లమ్మబండ కమ్యూనిటీ హాలు వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది.


