Photo Feature: చేపలు.. గుంపులు.. నిరసనలు

Local to Global Photo Feature in Telugu: Pragathi Bhavan, CPI Protest, Hyderabad - Sakshi

మృగశిర కార్తె సందర్భంగా మంగళవారం చేపలకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. చేపలను కొనేందుకు వినియోగదారులు దుకాణాల ముందు గుమిగూడారు. కరోనా నిబంధనలకు ఖాతరు చేయకుండా గుంపులు గుంపులుగా తిరగడంతో ఆందోళన వ్యక్తమయింది. కాగా, కోవిడ్‌ వ్యాక్సిన్‌, ఔషధాలను జీఎస్‌టీ నుంచి మినహాయించాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ వద్ద ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top