నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్గా డాక్టర్ రామ్మూర్తి
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిమ్స్ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త డైరెక్టర్ను నియమించింది. ప్రస్తుత నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ నెలరోజులు సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో డీన్ డాక్టర్ రామ్మూర్తికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో ఆయన వచ్చే నెల 2వరకు ఇన్చార్జి డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారు.
సంబంధిత వార్తలు