గణేష్‌ నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ అంజనీ కుమార్‌

CP Anjani Kumar Press Meet About 2021 Ganesh Immersion - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వినాయక చవతి సందర్భంగా హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లను సీపీ అంజనీ కుమార్‌ పర్యవేక్షించారు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా అధికారులు ట్యాంక్ బండ్‌పై ట్రయల్‌ నిర్వహించారు. ఈ క్రమంలో నేడు ఖాళీ డ్రమ్ పెట్టి ఎక్స్పరిమెంట్ చేశారు.. అలానే థర్మకోల్‌ పెట్టి మరోకటి చేశారు. (చదవండి: ‘ట్యాంక్‌బండ్‌ ఎలా ఉందండి.. సిటీ పారిస్‌ నగరంలా కనిపిస్తోంది)

ఇది కొత్త ప్రోగ్రాం అన్నారు సీపీ అంజనీ కుమార్‌. నిమజ్జనం కోసం 3 ఏళ్ల క్రితం ఆటోమేటిక్‌గా రిలీజ్ చేసే యంత్రాలు ఉపయోగించారని తెలిపారు. గణేష్‌ నిమజ్జనం కోసం ఎన్‌టీఆర్‌ మార్గ్‌ , పీవీఆర్‌ మార్గ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top