చౌటుప్పల్‌లో విషాదం.. డీసీఎం ఢీకొని ఒకరి మృతి | Choutuppal Panthangi Road Accident Dcm Bike One Dead | Sakshi
Sakshi News home page

చౌటుప్పల్‌లో విషాదం.. డీసీఎం ఢీకొని ఒకరి మృతి

Sep 10 2026 11:16 PM | Updated on Sep 10 2026 11:16 PM

Choutuppal Panthangi Road Accident Dcm Bike One Dead

తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్నవారిలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే, రోడ్డు ప్రమాదం జరిగిన చోటు కొద్దిసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement