ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో పోలాల అమావాస్య వేడుకలను నిర్వహించారు. (Polala Amavasya 2026)
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో పోలాల అమావాస్యను అత్యంత ప్రాధాన్యతతో జరుపుకుంటారు.
అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఈ పండుగను సాధారణంగా పెద్దగా జరుపుకోరు, కానీ మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఆచరిస్తారు.
ఈసారి వర్షాలు తక్కువగా కురవడం, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పండుగను కొద్దిగా ముఖాల్లో చిరునవ్వు లేకుండా, చాలా సాదాసీదాగా నిర్వహించారు.
ఒకవేళ వర్షాలు బాగా పడి ఉంటే ఈ వేడుకలను మరింత వైభవంగా ఘనంగా నిర్వహించేవారమని స్థానికులు తెలిపారు.
సాక్షి స్టాఫ్ ఫోటో గ్రాఫర్ ఆదిలాబాద్


