YS Viveka Case: CBI Serves Notices Once Again To MP YS Avinash Reddy - Sakshi
Sakshi News home page

ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

May 20 2023 11:37 AM | Updated on May 20 2023 12:17 PM

Cbi Notices Once Again To Mp Avinash Reddy - Sakshi

ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. కాగా, తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్‌రెడ్డి.. ఆసుపత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే.

సాక్షి, హైదరాబాద్‌: ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. కాగా, తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్‌రెడ్డి.. ఆసుపత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే.

అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్డియాక్‌ ఎంజైమ్స్‌ సాధారణం కంటే ఎక్కువ ఉండటంతో ఆమె ఆరోగ్యం విషమించిం­ది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా ప­ర్యవేక్షిస్తున్నారు. అవినాశ్‌ దగ్గరుండి తల్లి బాగోగులు చూసుకుంటున్నారు. మరో వైపు ఈ వ్యవ­హారంపై ఎల్లో మీడియా శుక్రవారం మధ్యాహ్నం నుంచి తప్పుడు కథనాలను ప్రసారం చేసింది. 
చదవండి: అవినాశ్‌ తల్లికి తీవ్ర అస్వస్థత.. మానవత్వం లేకుండా ఎల్లో మీడియా దుష్ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement