కార్తీక్‌ రెడ్డికి స్వర్ణం

US Open Karate Tournament: AP Karthik Reddy Won Gold Medal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూఎస్‌ఏ ఓపెన్‌ అంతర్జాతీయ కరాటే టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు ఎ.కార్తీక్‌ రెడ్డి స్వర్ణ పతకం సాధించాడు. అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో తిరుపతికి చెందిన కార్తీక్‌ అండర్‌–13 బాలుర కుమిటే టీమ్‌ విభాగంలో పసిడి పతకాన్ని నెగ్గాడు. 40 దేశాల నుంచి 300కు పైగా క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు.  

చదవండి: IPL 2022 DC Vs PBKS: ఢిల్లీ అలవోకగా...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top