మహిళా ఓటర్లే అధికం | - | Sakshi
Sakshi News home page

మహిళా ఓటర్లే అధికం

Nov 14 2023 4:24 AM | Updated on Nov 14 2023 4:24 AM

శాసనసభ ఎన్నికలకు సంబంధించి అధికారులు తుది ఓటరు జాబితాను ప్రకటించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 9,48,669 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఈ జాబితా ప్రకారమే ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. అన్నిచోట్లా మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారే నేతల తల రాతలను మార్చనున్నారు.

తేలిన లెక్క

23 వేలకు పెరిగిన ఓటర్ల సంఖ్య

గజ్వేల్‌లో అత్యధికం

జిల్లాలో ఓటర్లు 9.48లక్షలు

పురుషులు 4.68లక్షలు..

మహిళలు 4.80లక్షలు

తుది జాబితానుప్రకటించిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement